
Please follow and like us:

‘అమ్మ కవి’ గా ప్రసిద్ధమైన నల్గొండ జిల్లాకు చెందిన కవి డొంకెన శ్రీశైలం తన 72 వ ఏట, 04 ఏప్రిల్ 2014న మరణించారు. వీరి తొలి కవితాసంపుటి ‘అమ్మ’ ను 2001లో కాళోజీ ఆవిష్కరించారు. చేనేత కార్మికుల గురించి ‘పోగుల పేగులు’ , రైతుల ఆత్మహత్యల గురించి ‘తప్పు దేశానిదా దేవునిదా’ వంటి రచనలు చేశారు. వీరి రెండవ కవితా సంపుటి ‘అమ్మ నడక ఆగలేదు’ 2014లో వెలువరించారు.