
Please follow and like us:

దుద్దుంపూడి అనసూయ రాజమండ్రి పరిసరాల్లో ముసునూరి రామారావు, రత్నంబ గార్లకు తొమ్మిదో సంతానంగా జన్మించినా పెరిగింది భద్రాచలంలో..పదవ తరగతిలోనే వివాహముకాగా అత్తగారి సహకారంతో డిగ్రీ పూర్తి చేసి, భోదన పై మక్కువతో పేద పిల్లలకై లాభాపేక్ష లేకుండా ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్థాపించగా ఈ మద్య కరోనా అలజడితో ఆపేసారు. ప్రస్తుత నివాసం భర్త చంద్ర శేఖర్ తో రాజమండ్రిలో. పాతికేళ్ళ క్రతం అక్క జాస్తి రమాదేవి (రచయిత్రి) ప్రోత్సాహంతో కవితలు వ్రాస్తే జ్యోతి లాంటి వార పత్రికల్లో అచ్చయ్యాయి. మళ్ళీ ఇప్పుడు కధలు, కవితలు వ్రాస్తుంటే ..సహరి, మాధరి లాంటి పత్రికలు, నమస్తే తెలంగాణా ములకనూరు సాహిత్య పీఠము వారు బహుమతులిచ్చి ఉత్సహ పరుస్తున్నారు.
కవిత బాగుంది
కవిత చాలా బాగుంది మేడం.
అమ్మ ను తలచుకొనే మరొక మధురమైన జ్ఞాపకం
రచయిత్రికి ధన్యవాదాలు