చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక సాహిత్య పురస్కారం నిమిత్తం రచనలకు ఆహ్వానం

-ఎడిటర్‌

          శ్రీలేఖ సాహితి, వరంగల్లు వారు గత సంవత్సరము మాదిరిగానే 2024 సంవత్సరా నికి విశిష్టాద్వైత సాహిత్యమునకు “చెన్నమనేని రంగనాయకమ్మ గారి స్మారక సాహిత్య పురస్కారమును” ఇవ్వడానికి నిర్ణయించింది. ఈ పురస్కారము విశిష్టాద్వైత సాహిత్య గ్రంధాలకు మాత్రమే. అనువాదాలు పరిశీలించబడవు. పద్యకావ్యాలు, వ్యాససంపుటాలు పంపవచ్చును. 
 1. 2020 – 2024 సంవత్సరాల్లో ప్రచురించబడి ఉండాలి. 
 2. ⁠సంకలనాలు, అనువాదాలు పరిశీలించబడవు. 
 3. ⁠ఎవరైనా పంపవచ్చును. రచయితకు మాత్రమే పురస్కారం అందిస్తాము. 
 4. పరిశీలన నిమిత్తం నాలుగు ప్రతులు 31 మార్చి 2025లోగా పంపాలి. కేవలము విశిష్టాద్వైతంనకు సంబంధించినవి మాత్రమే. న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. 
5. ఏప్రిల్ లో(ఉగాదికి) పురస్కారం క్రింద రూ.5000/-, శాలువా, మెమొంటోతో సత్కరించబడుతుంది. 
6. పుస్తకాలు పంపవలసిన చిరునామా: 
 
డాక్టర్ టి. శ్రీరంగస్వామి అధ్యక్షులు, 
శ్రీలేఖసాహితి ఇం.నం. 27-14-53, 
లిటిల్ సోల్జర్స్ స్కూల్ లేన్, 
మండల కార్యాలయము ఎదురుగ, 
హసన్ పర్తి 506371, 
హన్మకొండ వరంగల్ తెలంగాణ, 
 ఫోన్ నం. 99498 57955
 
డా. టి.శ్రీరంగస్వామి అధ్యక్షులు, 
శ్రీలేఖసాహితి వరంగల్

****

Please follow and like us: