image_print

కెంజాయ కుసుమం

కెంజాయ కుసుమం -వసుధారాణి రూపెనగుంట్ల కన్నడ మూలం : నా. డిసౌజా తెలుగు అనువాదం: ఉమాదేవి,ఎన్ స్వాతి మాసపత్రికకు అనుబంధంగా ఫిబ్రవరి 1987 లో వచ్చిన 107 పేజీల బుజ్జి నవల. నా.డిసౌజా:  నలభై పైగా నవలలు రచించారు. నాటికలు, కథాసంకలనాలు కలిపి తొంభై పైగా ప్రచురించారు. “ముళుగడెయ ఊరిగె బందవరు” అనే పిల్లల నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ద్వీప, కాడినబెంకి అనే నవలలు చలనచిత్రాలుగా రూపొంది, రాష్ట్రీయ బహుమతులు పొందాయి. కాడినబెంకి […]

Continue Reading
Posted On :

కొన్ని సమయాలలో కొందరు మనుషులు& గంగ ఎక్కడికెళుతోంది ?

కొన్ని సమయాలలో కొందరు మనుషులు& గంగ ఎక్కడికెళుతోంది ? -వసుధారాణి తమిళమూలం: జయకాంతన్   కొన్ని సమయాలలో కొందరు మనుషులు.   గంగ ఎక్కడికెళుతోంది ? తెలుగు అనువాదం : కొన్ని సమయాలలో కొందరు మనుషులు.         – మాలతీ చందూర్. గంగ ఎక్కడికెళుతోంది?          – జిల్లేళ్ళ బాలాజీ. ‘కొన్ని సమయాలలో కొందరు మనుషులు’ నవల తమిళంలో ఈ నవల 1975 లో వచ్చింది .మాలతీ చందూర్ 1981 […]

Continue Reading
Posted On :

అపురూప (పద్మా కుమారి కథలు)

కన్నీటి కెరటాల కొన్నెత్తుటి పతాకాలు (పద్మకుమారి రాసిన “అపురూప” కథల సంపుటానికి ఎన్. వేణుగోపాల్ రాసిన ముందుమాట-) -ఎన్ వేణుగోపాల్ చిరకాల స్నేహితురాలు పద్మ రాసిన ఈ అపురూపమైన కథల సంపుటం ‘అపురూప’ ఒక్క ఊపున చదవడం కష్టం. కనీసం నావరకు నాకు చాల కష్టమయింది. కావడానికి ఇది నూట ముప్పై పేజీల, పది కథల గుచ్ఛమే గాని, అడుగడుగునా పదపదమూ వాక్యం వాక్యమూ రక్తాశ్రు బిందువుల తడి కళ్లకు మాత్రమే కాదు, ఆ ప్రయాణం పొడవునా […]

Continue Reading
Posted On :

#మీటూ (కథలు)-2

#మీటూ -2 సంపాదకురాలు: కుప్పిలి పద్మ పుస్తక పరిచయం: సి.బి.రావు స్త్రీలు ఎదుర్కొంటున్న వివిధ రకాల హింసల గురించి, Me Too ఉద్యమ పుట్టుక, అందులో, కాలక్రమేణా వచ్చిన మార్పుల గురించిన పరిశీలన మొదలగు విషయాలతో, సంపాదకురాలి ముందుమాటతో ఈ పుస్తకం మొదలయింది. కుప్పిలి పద్మ కథలోని నిఖిత తరగతిలో మొదటి స్థానంలో వుండేందుకు, ప్రొఫెసర్ కు దగ్గరవుతుంది. చాల సంవత్సరాల తర్వాత, మిటూ అంటూ ఒక పోస్ట్ పెడుతుంది. నేటి స్త్రీలు హింసలే కాకుండా,  ప్రలోభాలకూ […]

Continue Reading
Posted On :

చోముని డప్పు

చోముని డప్పు కన్నడ మూలం : శివరామ కారంత తెలుగు అనువాదం: శర్వాణి. -వసుధారాణి నేలదీ నీటిదీ ఏనాటి బంధమో కాని ,అదే వానచుక్క ,అదే మట్టి వాసన వేల ఏళ్లుగా ఉండివుంటుంది .కొన్ని రచనలు ,కొంత మంది రచయితలు కూడా అలానే మట్టిని ,నీటిని ,బతుకుని అంటుకుని ,పెనవేసుకుని ఎన్ని ఏళ్ళయినా పురాతనమైన మట్టి పాత్రల్లాగా ఆకర్షిస్తూంటారు .జ్ఞానపీఠ్ అవార్డు పొందిన కన్నడ రచయిత శివరామ కారంత అలాంటివారు .అలాగే అనువాదకురాలు  “శర్వాణి “గారు కూడా […]

Continue Reading
Posted On :

#మీటూ (కథలు)

#మీటూ -(కథలు) మిట్టమధ్యాన్నపు నీడ (కథ)   -సి.బి.రావు  ఉమ నూతక్కి వృత్తి రీత్యా LIC లో Administrative Officer. Journalism లో P.G. చేసారు. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం, తన బలం, బలహీనతా అంటారు. మహి ‘మ్యూజింగ్స్’ బ్లాగ్, సారంగా, B.B.C. Telugu, నమస్తే, వగైరా websites ల లో పెక్కు వ్యాసాలు వ్రాసారు. […]

Continue Reading
Posted On :

త్రిపుర కథలు

త్రిపుర కథలు పుస్తకం:- త్రిపుర కథలు రచయిత:- త్రిపుర -వసుధా రాణి  పదే పదే నవలల మీదకు వెళ్లే నా మనసును కథల్లో ఓ కిక్కు ఉంటుంది చదువు అంటూ కథల మీదకి కాస్త మళ్ళేలా చేసిన వారు వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు.ఐతే అన్నప్రాశనరోజే ఆవకాయలా త్రిపుర గారి కథ ‘భగవంతం కోసం’ ఆవిడే స్వయంగా చదివి వినిపించి కథని ఇలా చదువుకోవాలి,రచయిత రచనలోని గొప్పతనాన్ని ఇలా ఆస్వాదించాలి,అప్పుడు రచయిత అనుభవాలు కూడా మనవి అవుతాయి అని […]

Continue Reading
Posted On :

సిలికాన్ లోయ సాక్షిగా(సమీక్ష)

సిలికాన్ లోయ సాక్షిగా  -బత్తుల వీవీ అప్పారావు                              సుప్రసిద్ధ రచయిత్రి డా|| కె. గీత గారు 130 పేజీల్లో రాసిన 18 కథలున్న “సిలికాన్ లోయ సాక్షిగా” పై సమీక్ష రాయడం నాకు సాహసమే.  పాఠకలోకానికి తెలిసిందే తెలుగులో నా మిర్చీలు, ఇంగ్లీషులో చిల్లీలు ఎన్ని అక్షరాలు ఉంటాయో.  అంతకు మించి నేను ఏదైనా రాయడం చాలా కష్టం.                             మంచి చదువరులకి ఒకటి, రెండు సిట్టింగుల్లో ఈ కథలు చదివేయడం సాధ్యమే. పేద బ్రతుకుల పట్ల దయ, కనీస సానుభూతి ఉన్నవారిని ఎవరినైనా పట్టు వదలక చదివిస్తుంది ఈ కథల పుస్తకం. దీని […]

Continue Reading

నా లండన్ యాత్ర : డా. కేతవరపు రాజ్యశ్రీ

నా లండన్ యాత్ర: డా|| కేతవరపు రాజ్యశ్రీ -సి.బి.రావు  డా. కేతవరపు రాజ్యశ్రీ , కవి, రచయిత్రి, వక్త, సామాజిక సేవిక, ఆధ్యాత్మిక ప్రవచనకర్త. కవిత్వంలో అన్ని ప్రక్రియలలో కవితలు వెలువరించారు. “వ్యంజకాలు”  అనే ప్రక్రియలో 108 వ్యంజకాలు వ్రాసి “బొమ్మబొరుసు” అనే పుస్తకం వెలువరించారు. “ఊహల వసంతం” కవితా సంపుటిని నటుడు అక్కినేని నాగేశ్వరరావు 2010 లో ఆవిష్కరించారు. రవీంద్రనాథ్ టాగూర్  స్ట్రే బర్డ్స్ ను “వెన్నెల పక్షులు” గా అనుసృజన గావించారు. నిత్యజీవనం లోని […]

Continue Reading
Posted On :

పూనాచ్చి- ఒక మేకపిల్ల కథ

  పూనాచ్చి- ఒక మేకపిల్ల కథ తమిళ మూలం :పెరుమాళ్ మురుగన్. తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్. -వసుధారాణి  ముందుమాటతో మొదలు పెడితే పెరుమాళ్ మురుగన్ రాసుకున్న ముందుమాటే ‘నిద్రాణస్థితి’ కొంచెం వింతగా అనిపించింది. మొదటి పేరానే ఇలా ఉంది, “ బయటకి చెప్పని కథలు ఎంతకాలమని నిద్రాణంగా ఉండిపోతాయి?  మనుషులగురించి రాయాలంటే భయం.దేవుళ్ళగురించి రాయాలంటే విపరీతమైన భయం.రాక్షషులగురించి రాయవచ్చు.రాక్షసుల జీవితం గురించి కొంచెం పరిచయం ఉంది.ఇప్పటికీ కాస్త ప్రయత్నించవచ్చు.సరే,జంతువుల గురించి రాద్దాం.” పుస్తకం అట్టమీద ‘భారతదేశంలో వివాదాస్పదుడైన […]

Continue Reading
Posted On :

నవ్వే ప్రేమకు నైవేద్యం “కేవలం నువ్వే”

నవ్వే ప్రేమకు నైవేద్యం  “కేవలం నువ్వే’               – కొట్నాన సింహాచలం నాయుడు పోతన భాగవతం చదువుతున్నప్పుడు, తులసీదాసు రామచరిత మానస్ చదువుతున్నప్పుడు,  అన్నమయ్య కీర్తనలు వింటున్నప్పుడు, రామదాసు కీర్తనలు వింటున్నప్పుడు, జయదేవుని అష్ట పదులు వింటున్నప్పుడు,  తుకారాం పాటల్లో లీనమవుతున్నప్పుడు, ఠాగూర్ గీతాంజలి చదువుతున్నప్పుడు కళ్ళు తడవటం గుర్తుంది. అత్యున్నత దశలో అన్ని చదువులు ఒకటే అయినట్టు పరిపక్వత దశలో అపారమైన ప్రేమ భక్తి గా మారి […]

Continue Reading

జలసూర్య

జలసూర్య             రచయిత్రి : అరవింద -వసుధారాణి ‘అవతలి గట్టు’ నవల ద్వారా ఎంతో ప్రఖ్యాతిగాంచిన రచయిత్రి A S మణి (అరవింద వీరి కలం పేరు) రచించిన మరో నవల ‘జలసూర్య’.జూలై 1978 లో అచ్చయిన ఈ నవల ఓ స్టడీ మెటీరియల్ లాగా  విడి విడి జిరాక్స్ కాగితాల రూపంలో నా చేతికి వచ్చింది. సాహిత్యంలో నిధులు ఇలాంటి రూపంలోనే ఉంటాయని గత అనుభవాలు కొన్ని నేర్పాయి.అందుకని అన్ని కాగితలని చక్కగా అమర్చుకుని చదవటం మొదలు […]

Continue Reading
Posted On :

తూర్పుగాలి: డా.భార్గవీరావు

తూర్పుగాలి: డా.భార్గవీరావు -సి.బి.రావు    బహుముఖ  ప్రజ్ఞాశీలి డా.భార్గవీరావు తెలుగులో ప్రసిద్ధి చెందిన రచయిత్రి, అనువాదకురాలు. ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ చేసారు.  తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. గిరీష్ కర్నాడ్ గారి నాటకాలను తెలుగులో అనువాదం చేసి కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడెమి పురస్కాలను అందుకున్నారు. కథలు, కవితలు,నాటకాలు, నవలలు, పెక్కు అనువాదాలు చేసి అన్ని సాహిత్య ప్రక్రియలలో కృషి చేసారు. ‘మ్యూజ్‌ ఇండియా’ పత్రికకు […]

Continue Reading
Posted On :

పుస్తక సమీక్ష – మైనా

   మైనా     -వసుధారాణి     రచయిత :-  శీలావీర్రాజు 1969 లో’ మైనా’ నవలకు ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవల పురస్కారం  లభించింది. వెలుగు రేఖలు కాంతిపూలు కరుణించని దేవత ఆయన ఇతర నవలలు. పది కథా సంపుటాలను, తొమ్మిది కవిత్వ సంకలనాలను రచించారు. కాలానికి ఇటూ అటూ (వ్యాస సంపుటి) శిల్పరేఖ (లేపాక్షి రేఖా చిత్రాలు) శీలావీర్రాజు చిత్రకార్తీయం (వర్ణ చిత్రాల ఆల్బమ్). ఒక వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి అయివుండటం అరుదైన విషయం.సాహిత్యం,చిత్రకళ ఈ రెండిటిలోనూ సమానంగా […]

Continue Reading
Posted On :

పిట్ట గూళ్లు-యోగ్యతా పత్రం అవసరం లేని కథలు

పిట్ట గూళ్లు -సి.బి.రావు  యోగ్యతా పత్రం అవసరం లేని కథలు    కథలంటే పైపైన ఉన్నాయనుకున్నావా అవి రాయడానికెంతో ప్రజ్ఞ కావాలి చదవడానికెంతో రుచుండాలి ఒక్కోకథ ఒక్కో సందర్భంలో ఒక్కొక్కణ్ణి ఒడ్డున పడేస్తుంది అందుకే చదువులేని వృద్దుడుకన్నా చదువుకున్న యువకుడే మిన్న –శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి   కె.వరలక్ష్మి గారి కథలు, వాటిలోని పాత్రలు ఆకాశం నుంచి ఊడిపడవు. మన చుట్టూ ఉన్న సమాజంలోంచి, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలోంచి ప్రాణం పోసుకున్నవే ఈ “పిట్టగూళ్ళు” కథా సంపుటి […]

Continue Reading
Posted On :

భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)-2

 భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం)-2 -వసుధారాణి రూపెనగుంట్ల భారతీయ నవలాదర్శనంలో తరువాతి పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రాల నెలవైన ఒరిస్సా , రాష్ట్ర భాష ఒరియా.ఈ భాష ,ఈ నేలా రెండూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓవైపు  స్పృశిస్తూ ఉన్నవే.వీరలక్ష్మీదేవి గారు ఈ భాషలో మొదట ఎన్నుకున్న నవల ఉపేంద్ర కిషోర్ దాస్ రచించిన ‘ మరాహవా చాంద్ ‘ తెలుగులో రాలిపోయిన చందమామ.పేరులోనే విషాదం ,ఉదాత్తత నింపుకున్న నవల. సత్యభామ అనే యువతి తెలిసో , తెలియకో […]

Continue Reading
Posted On :

కొత్తకథ 2019

కొత్తకథ 2019 -సి.బి.రావు  నెచ్చెలి గత సంచికలో, కొత్తకథ 2019 పరిచయ వ్యాసంలో, వనజ తాతినేని – పూవై పుట్టి కథ పరిచయం చదివారు. ఈ సంచిక లో కొత్త కథలోని మిగిలిన రచయిత్రుల కథలను పరిచయం చేసుకొందాము. ముఖం – రిషిత గాలంకి  ఈనాడు ఉద్యోగస్తురాలైన మహిళ, ఉద్యోగ బాధ్యలతో పాటు, ఇంటిపనులు కూడా నాలుగు చేతులతో నిర్వహించవలసిన అవసరం ఉంది. ఐతే ఆమెకు ఉన్నది రెండు చేతులే కావటం, రెండు బాధ్యలతో తీరిక లేక, […]

Continue Reading
Posted On :

పుస్తక సమీక్ష -భారతీయ నవలాదర్శనం

భారతీయ నవలాదర్శనం (సాహితీ పుణ్యక్షేత్ర దర్శనం) -వసుధారాణి        నేను చెపుతున్న ఈ మాట కాస్తంత ముతకగా ,మోటుగా అనిపించినా  ఆవిడ నెత్తికి ఎత్తుకున్న పని మాత్రం మాత్రం సామాన్యమైనది కాదు. పాఠకులకు అరవై భారతీయ నవలలని దర్శనం చేయించడం. ఇది సంపూర్ణ భారతదేశ పుణ్యక్షేత్రాల యాత్రాదర్శనం లాంటిదే. ఈ పనిని తలపెట్టిన వీర వనిత డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు ,పుస్తకము “ భారతీయ నవలాదర్శనం”.  60 విశిష్ట భారతీయనవలల పరిచయసంపుటి.  ఇదీ వరస […]

Continue Reading
Posted On :

పుస్తకసమీక్ష-కొత్తకథ

కొత్తకథ -సి.బి.రావు కొత్తకథ 2019 ను ప్రసిద్ధ తమిళ రచయిత, చిన్నకథల ప్రయోగశీలి ఆరాత్తు, జులై 21, 2019 న హైదరాబాదులో ఆవిష్కరించారు. ఈ కథా సంపుటంలో మొత్తం 22 కథలుంటే, అందులో రచయిత్రుల కథలు 9 ఉన్నాయి. ఆ రచయిత్రులు 1) అరుణ పప్పు 2) అపర్ణ తోట 3) ఝాన్సి పాపుదేసి 4) కుప్పిలి పద్మ 5) కడలి సత్యనారాయణ 6) మెర్చీ మార్గరెట్ 7) మిథున ప్రభ 8) రిషిత గాలంకి 9) […]

Continue Reading
Posted On :

యశోబుద్ధ

యశోబుద్ధ –సి.బి.రావు  కొన్ని చారిత్రకాంశాల ఆధారంగా వ్రాసిన, ఈ కాల్పనిక కథను నవలగా మలిచారు రచయిత్రి ఓల్గా. 2500 సంవత్సారాల క్రితం జరిగిన కథకు సరైన ఆధారాలు లభించటం దుర్లభమే. అయినా రచయిత్రి ఊహించి వ్రాసిన యశోధర పాఠకులను ఆసాంతం ఆసక్తిగా చదివిస్తుంది. కపిలవస్తు, కౌలీయ గ్రామాల మధ్యనున్న దేవాలయం లో సిద్ధార్థుని యశోధర యాదృచ్ఛికంగా చూడటం జరిగి, తొలిచూపులోనే  ఆకర్షితురాలవుతుంది. అతని ప్రవర అడిగి, తన ప్రవర చెప్తుంది. యశోధర రూపం గౌతముడి మదిలో చెరగని […]

Continue Reading
Posted On :