image_print

దారి పొడవునా సముద్రమే (శ్రీలంక యాత్ర)

దారి పొడవునా సముద్రమే (శ్రీలంక యాత్ర) -డా.కందేపి రాణి ప్రసాద్ దేవశిల్పి, మహాద్భుత ప్రతిభాశాలి విశ్వకర్మ నిర్మించిన స్వర్ణలంకా నగరాన్నీ, భారత దేశ పటం కిందుగా చిన్న నీటి బిందువు ఆకారంలో ఉండే శ్రీలంక దేశాన్నీ, హిందూ మహా సముద్రంలో మణి మకుటంగా వెలిగిపోయే ద్వీపాన్ని చూడటానికి మేము ఈనెల 8వ తేదిన బయలు దేరాం. ఈ సంవత్సరం మాకు మంచి అవకాశం వచ్చింది. భారతదేశ పటం పైభాగాన ఉన్న కిరీట కాశ్మీరాన్ని, భారత దేశ పటం […]

Continue Reading