ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-2
ఆధునికాంధ్ర సాహిత్యంలో స్త్రీవాదం-పురుషరచయితలు-2 -డా.సిహెచ్.సుశీల డాక్టర్ శివారెడ్డి కవిత్వం లో “ఆమె” ఒక ప్రధాన అంతః స్రోతస్విని. ఈ “ఆమె” స్త్రీయే. తల్లిగా తన పాత్ర నిర్వర్తించిన మహనీయురాలు. భార్యగా తన వంతు నిండుగా నిర్వహించిన సహచరి. కూతురుగా గారాలు పోయింది. తోబుట్టువుగా అనురాగాన్ని పంచింది. కానీ ఆమె ప్రాధాన్యాన్ని పక్కకు నెట్టి అన్ని విధాల అణగదొక్కుతుంటే ఎంతకాలం ఆమె సహిస్తుంది! పరిస్థితి చేజారిపోతోంది. స్త్రీవాదం మొదలైంది. చిగురించింది. ఉధృతరూపం దాల్చింది. ఈ స్త్రీవాదం ఇలా ఉద్ధృత […]
Continue Reading