image_print

కథాకాహళి- ఓల్గా కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం) – కె.శ్రీదేవి ఓల్గా కథలు 1960ల తరువాత తెలుగు సాహిత్యంలో చాలామంది రచయిత్రులు ఎక్కువ సంఖ్యలోనే కథా సృజనకు పూనుకున్నారు. వాళ్ళు తీసుకున్న కథావస్తువులలో కాల్పనికత వున్నప్పటికీ అసలు స్త్రీలు రచనావ్యాసంగంలోకి రావటమే కీలకాంశంగా పరిగణించే ఒకానొక సంధర్భం నుండి  స్త్రీస్వేచ్ఛ, స్త్రీల లైంగికత, లైంగిక, పితృస్వామిక రాజకీయాలు, స్త్రీవిముక్తి ఉద్యమ నిర్మాణ దిశగా అర్దశతాబ్ద కాలంగా నిర్విరామంగా, నిరంతరంగా వేస్తున్న అడుగుల వెనుక మొట్టమొదట ముందడుగువేసి స్త్రీ సంవేదకులకు ఒక […]

Continue Reading
Posted On :

వీక్షణం- 87

వీక్షణం- 87 -రూపారాణి బుస్సా వీక్షణం 87 వ సమావేశం కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ లో నవంబరు 10 వ తేదీన జరిగింది. ఈ సమావేశానికి శ్రీమతి శారదా కాశీవఝల అధ్యక్షత వహించారు.  ముందుగా  బలివాడ కాంతారావుగారి కథ “అరచేయి” కథ గురించి చర్చ జరిగింది.  అక్కిరాజు రమాపతిరావుగారు కాంతారావు గారి స్నేహితులు. ఆయనను దగ్గరగా చూసిన వ్యక్తి గా కాంతారావు గారి గురించి కొన్ని  జ్ఞాపకాలు పంచుకున్నారు.   కాంతారావు గారు సత్యము పలుకు వారు, బంగారం వంటి […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-6

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    6 1935 లో ద్వితీయ ముద్రణగా వచ్చిన  ‘శారదావిజయము’ నవల వ్రాసిన దేవమణి సత్యనాథన్, 1908 లో ‘లలిత’ అనే సాంఘిక నవల వ్రాసిన డి. సత్యనాథన్ ఒకరే.   సత్యనాథన్ భర్త పేరు అయివుంటుంది. వేంకటగిరి కుమార రాజా ఎస్ కె కృష్ణయాచేంద్ర బహద్దర్ తొలిపలుకులతో అచ్చయిన ఆ నవల పై  1934 జులై ఆంధ్రభూమిలో చిరుమామిళ్ల శివరామకృష్ణ ప్రసాదు బహద్దర్ విమర్శ కూడా వచ్చింది. మొదటి […]

Continue Reading

దీపావళి మ్యూజింగ్స్

దీపావళి మ్యూజింగ్స్  -పద్మా మీనాక్షి  అమావాస్య రాతిరిలో ఆకాశం అలిగి చీకటి చీరని చుట్టేస్తే… జాబిలమ్మ నే కనిపించనంటూ గారాలు పొతే.. వెలుగుల దీప మాలలతో నీ అలక తీర్చడానికి భువి పడే తపనే ఈ దీపావళి ఏమో! ఎంతైనా ఎన్ని లక్షల దీపాలు వెలిగించినా, విద్యుత్ దీపాలు పెట్టినా నీ ప్రియ నేస్తం చంద్రుని వెలుగుతో, తారల కాంతితో పోటీ పడగలమా? ఏటా వచ్చే పండగేగా…ఎందుకంత సంబరం? ఏమో! ఎపుడూ ఒక్క బాణాసంచా కాల్చినది లేదు…మహా […]

Continue Reading
Posted On :

పరస్థాన శయన పురాణము (గల్పిక)

పరస్థాన శయన పురాణము (గల్పిక)  -జోగారావు  నేను ఈ మధ్య రజత గ్రీన్స్ ఎపార్ట్ మెంట్స్ లో ఉంటున్న మా మేనకోడలు విజయ ఇంటికి వెళ్ళేను. ఆ రోజు శని వారం. అప్పుడు సాయంత్రము ఆరు గంటలు. వారి పదేళ్ళ శుభ ఒక సంచీతో లోపల గదిలో నుంచి వస్తూ నన్ను చూసి హల్లో అని పలకరించింది. శుభ వెనుకనే మరో పదేళ్ళ అమ్మాయి వచ్చింది. పేరు విభ . “ బాగున్నాయి పేర్లు. “ అన్నాను. […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-5

            నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే  5 1929 లో ప్రచురించబడిన ‘చంపకమాలిని’ నవల వ్రాసిన  ఆ. రాజమ్మ అప్పటికే తిరువళిక్కేణి లేడీ వెల్డింగ్ డన్ ట్రైనింగ్ కాలేజీలో  సంస్కృత అధ్యాపకురాలు. సంస్కృత కన్నడ భాషలలో చంద్రమౌళి, మధువన ప్రాసాదము మొదలైన రచనలను చేసింది. ‘చంపకమాలిని’ చారిత్రక నవల. జనమంచి సుబ్రహ్మణ్య శర్మ ఈ నవలను  పరిష్క రించారు. ఆంధ్రనారీమణులకు ఈ నవల అంకితం చేయబడింది. గొప్ప కుటుంబంలో […]

Continue Reading

నారి సారించిన నవల-4

నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 4 1924 లో అ.పె. పిరాట్టమ్మ వ్రాసిన నవల ‘శోభావతి’ వచ్చింది. నగానపల్లి సంస్థాన ఆస్థాన కవి కసిరెడ్డి వేంకట సుబ్బారెడ్డి వ్రాసిన పరిచయ వచనం వలన, ‘స్వవిషయము’ అనే శీర్షికతో రచయిత్రి వ్రాసిన ముందుమాట వలన  పిరాట్టమ్మ జీవిత విశేషాలు కొన్ని తెలుస్తున్నాయి. ఆమె భర్త శ్రీమాన్ ఏ. నమ్మాళ్వారయ్య. ఆయన కడప మండలం లో ప్రొద్దుటూరు తాలూకా తహసీల్దారు గా పనిచేసాడు. ఆంద్ర ఆంగ్ల సంస్కృత భాషా […]

Continue Reading

నారి సారించిన నవల-3

నారి సారించిన నవల -కాత్యాయనీ విద్మహే 3 1924 లో పులవర్తి కమలావతీ దేవి ‘కుముద్వతి’ అనే చారిత్రక నవలతో నవలా సాహిత్య చరిత్రలో సాధికారంగా తనపేరును నమోదుచేసుకొన్నది. ఈ నవలను  రాజమహేంద్రవరంలోని సరస్వతీగ్రంథమండలి ప్రచురించింది. శివశంకరశాస్త్రి సంపాదకులు. ఉపోద్ఘాతంలో రచయిత్రి ఇదిమహారాష్ట్రలో శివాజీ తరువాత అతనికొడుకు శంభాజీ పాలనాకాలపు కాలపు రాజకీయ కల్లోలాన్ని చిత్రించిన నవల అని, కొమర్రాజు వేంకట లక్ష్మణరారావు వ్రాసిన శివాజీ చరిత్ర,  చిల్లరిగె శ్రీనివాసరావు వ్రాసిన మహారాష్ట్రుల చరిత్రచదివి తన నవలకు […]

Continue Reading

వీక్షణం 83 సమావేశంలో – “నెచ్చెలి” ఆవిష్కరణ

వీక్షణం- 83 -రూపారాణి బుస్సా  జూలై నెల 14వ తారీఖున బే ఏరియాలో శర్మిల గారి ఇంట్లో వీక్షణం 83వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సాయి బాబ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని శర్మిలగారు స్వయంగా రచించిన  “బెజవాడ నుంచి బెంగాల్ సరిహద్దు దాక” అన్న ఆసక్తికరమైన కథతో ప్రారంభించారు. నాయనమ్మ చిట్టెమ్మని తీసుకుని బెంగాల్ లో ఉంటున్న వాళ్ళ అబ్బాయి ఉంటున్న బెంగాల్ సరిహద్దు దాక ఎలా ప్రయాణం చేసి క్షేమంగా చేరారన్నది కథా విశేషం.తరువాత […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-2

నారి సారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    2 20 వ శతాబ్ది తొలిదశకంలో స్త్రీల నవలా రచన ప్రారంభమైతే  రెండొదశకం లో (1910-1920) మల్లవరపు సుబ్బమ్మ ‘కళావతీ చరిత్ర’(1914), ఎస్ స్వర్ణమ్మ ఇందిర’(1916),నవలలు వ్రాసినట్లు ( నవ్యాంధ్ర  సాహిత్య వీధులు ) తెలుస్తున్నది. 1916 లోనే వి. శ్రీనివాసమ్మ, ‘సేతు పిండారీ’ నవల వ్రాసింది. ఈ నవల రాజమహేంద్రవరం శ్రీ మనోరమా ముద్రాక్షర శాలలో ప్రచురించబడింది. విజ్ఞప్తి అనే శీర్షిక తో రచయిత్రి వ్రాసిన ముందుమాటను […]

Continue Reading
కోసూరి ఉమాభారతి

అభినయ భారతి కోసూరి ఉమాభారతి తో ఇంటర్వ్యూ 

అభినయ భారతి కోసూరి ఉమాభారతి తో ఇంటర్వ్యూ  -పద్మిని భావరాజు మీ బాల్యం, కుటుంబ నేపధ్యం గురించి క్లుప్తంగా చెప్పండి. జవాబు: బాల్యం అనగానే, నాట్యం పట్ల నాకున్న ఆసక్తి గుర్తొస్తుంది. వెంపటి చినసత్యం గారి డాన్స్ క్లాస్ కి వెళ్ళడం, గొప్ప డాన్సర్ అవ్వాలన్న నా కలలు గుర్తొస్తాయి. ఇంట్లో నలుగురు పిల్లల్లో పెద్దదాన్నవడంతో అదనపు బాధ్యతలతో పాటు చదువు, క్రమశిక్షణ పాటించవలసి రావడం గుర్తొస్తుంది. మద్రాసులో ఉండగా, కొద్దిరోజులు కేవలం డాన్స్ చూడ్డానికే చినసత్యం గారి డాన్స్ క్లాసుకి వెళ్ళడం గుర్తొస్తుంది. […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-1

నారి సారించిన నవల -1 -కాత్యాయనీ విద్మహే    నవల 1870లలో   తెలుగు సాహిత్య ప్రపంచంలో అంటుకట్టబడిన కొత్తప్రక్రియ. సూతుడు కథకుడుగా, శౌనకాదిమహామునులు శ్రోతలుగా అభివృద్ధి చేయబడిన పురాణసాహిత్యం సాధారణ ప్రజలకు స్థానిక పౌరాణికులు ద్వారా అందే సంప్రదాయం నుండి- వలసపాలనా కాలపు నగర జీవనం,జీవితం రూపొందుతున్న క్రమంలో- ఎవరికీ వారు చదువుకొనే సాహిత్య ప్రక్రియలకు జరిగిన పరివర్తన చిన్నదేమీకాదు. సాహిత్య ప్రపంచంలో పాఠకులుగా స్త్రీలు కూడా ఉంటారన్న ఒక ప్రజాస్వామిక చైతన్యం నవలా ప్రక్రియ […]

Continue Reading